Download Now Banner

This browser does not support the video element.

శాలిగౌరారం: ఓట్ల చోరీపై కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం: పేర్క కొండారంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Shali Gouraram, Nalgonda | Aug 26, 2025
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పేర్క కొండారం గ్రామంలోని స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాటం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణకు రావలసిన యూరియా పై కూడా ఎంపీలమంతా పోరాడుతున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us