Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య నెల్లికుదురు మండల కేంద్రంలో ఘటన దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Mahabubabad, Mahabubabad | Sep 13, 2025
మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది నెల్లికుదురుకు చెందిన రాధమ్మ (75)ను బంగారం కోసం శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. ఒంటరిగా ఉంటున్న రాధమ్మ మెడ నుంచి దొంగలు బంగారం లాగే ప్రయత్నం చేశారు. దీంతో వృద్ధురాలు చైన్ను వదలకపోవడంతో తల మీద గాయపరిచి ఇంటి ముందు ఉన్న బావిలో తోసేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us