Download Now Banner

This browser does not support the video element.

కోళ్ల పెంపక యాజమాన్యంపై విద్యార్థులకు క్షేత్ర స్థాయిలో అవగాహన

Kadiri, Sri Sathyasai | Sep 10, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఎస్ టి ఎస్ ఎన్ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడు కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు కోళ్ల పెంపకం యాజమాన్యంపై అవగాహన కల్పించారు మొలకలచెరువు బురకాయలతోటలో క్షేత్ర పర్యటన నిర్వహించారు ఈ సందర్భంగా ఐదవ సెమిస్టర్ మేజర్, మైనర్ విద్యార్థులకు కోళ్ల పెంపకం యాజమాన్యం పై ఆహారం, నీటి సరఫరా, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us