Download Now Banner

This browser does not support the video element.

బనగానపల్లెలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

Banaganapalle, Nandyal | Aug 27, 2025
ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను రాష్ట్ర మంత్రి బీసీ జానారెడ్డి ఆదేశించారు బుధవారం సాయంత్రం బనగానపల్లె క్యాంప్ కార్యాలయం నందు వివిధ వర్గాల నుంచి వచ్చిన అర్జీలను మంత్రి స్వయంగా స్వీకరించారు
Read More News
T & CPrivacy PolicyContact Us