Download Now Banner

This browser does not support the video element.

అరకులోయ పార్లమెంట్ కమిటీలపై సమీక్షా సమావేశం- వివరాలు వెల్లడించిన అరకు పార్లమెంటరీ టిడిపి అధ్యక్షుడు శ్రావణ్

Araku Valley, Alluri Sitharama Raju | Sep 2, 2025
అరకు పార్లమెంట్ పరిధిలో కమిటీల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం అరకులో జరిగినట్లు అరకు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు కిడారి శ్రావణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి కిడారి శ్రావణ్ కుమార్ తో పాటుగా మహిళ & శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధ్యక్షత వహించారు.విజయనగరం జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, అరకులోయ ఇంచార్జ్ సియ్యారీ దోన్ను దొర, రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీష దేవి , పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీమతి గిడ్డి ఈశ్వరి, పాలకొండ నియోజకవర్గం ఇంచార్జ్ పడాల భూదేవి సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us