Download Now Banner

This browser does not support the video element.

లీజు ప్రాతిపదికన రైతులకు నష్టపరిహారం :డోన్ ఆర్డీవో నరసింహులు

Dhone, Nandyal | Sep 3, 2025
ఏకోరను సంస్థ ఆధ్వర్యంలో (విండ్ పవర్) గాలిమరలు ఏర్పాటుకు సంబంధించి భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వ నిబంధనల మేరకు లీజు ప్రాతిపదికన నష్టపరిహారం చెల్లిస్తామని ఆర్డీవో నరసింహులు అన్నారు. బుధవారం బేతంచెర్లలో తహశీల్దార్ నాగమణి ఆధ్వర్యంలో బేతంచెర్ల, కొలుముల పల్లె, రంగాపురం గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. భూములు కోల్పోయే రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను అందజేయాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us