Download Now Banner

This browser does not support the video element.

తిరుపతిలో జరిగిన హత్య కేసులో పోలీసులు వివరాల సేకరణ

India | Aug 31, 2025
తిరుపతి కొర్లగుంట సుభాష్ నగర్ లో దారుణ హత్య జరిగిన విషయం విధితమే. స్థానికులు పోలీసుల వివరాల మేరకు అశోక్ ఆటోడ్రైవర్ గా హేమంత్ సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నాడు వీరు మధ్య ఉన్న పాత కక్షలు కారణంగా హేమంత్ తన మిత్రులైన చందు సుధాకర్తో అశోక్ పై కత్తితో దాడి చేశాడు అశోక్ తిరిగి హేమంత్ చేతిలోని కత్తి తీసుకొని ఆ ముగ్గురిపై దాడి చేశాడు నలుగురిని రుయాకు తరలించగా చందు మృతి చెందాడు అశోక్ పరిస్థితి విషమంగా ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us