Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ అంధత్వ నివారణ సందర్భంగా విద్యార్థినీలకు కంటి పరీక్షలు

Yerragondapalem, Prakasam | Sep 11, 2025
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపాల్ తిరుమల దేవి పర్యవేక్షణలో 262 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ అన్ని అవయవాలలో నేత్రాలు ప్రధానం కాబట్టి ప్రతి ఒక్కరూ కండ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలిపారు. కంటి చూపుకు ఆకుకూరలు కూరగాయలు ఆహారం తీసుకోవాలన్నారు. కండ్లల్లో దుమ్ము ధూళి పడకుండా చూసుకోవాలని జాగ్రత్తగా కాపాడుకోవాలని.
Read More News
T & CPrivacy PolicyContact Us