Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: దిరుసుమర్రుకు చెందిన దివ్యాంగుడికి పెన్షన్ మంజూరు చేయాలని అధికారులు ఆదేశించిన కలెక్టర్

Bhimavaram, West Godavari | Sep 8, 2025
భీమవరం శివారు దిరుసుమర్రుకు చెందిన దివ్యాంగుడు బొడ్డు రాఘవేంద్రకు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ అతని తల్లి సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టర్ నాగరాణిని కలిసింది. రూ.15,000 పింఛన్ ఇవ్వాలని కోరగా, దివ్యాంగుడైన రాఘవేంద్రను చూసి చలించిన కలెక్టర్ వెంటనే అతనికి పింఛన్ మంజూరు చేయాలని డీఆర్డీఏ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ స్పందనపై రాఘవేంద్ర తల్లి కృతజ్ఞతలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us