Download Now Banner

This browser does not support the video element.

పులివెందుల: నిమజ్జనానికి బయలుదేరిన పులివెందుల పర్యావరణ గణేశుడు, రూ. 10,6000 పలికిన లడ్డు ప్రసాదం

Pulivendla, YSR | Aug 31, 2025
పులివెందుల పట్టణం లోని స్థానిక నగరిగుట్ట వివేకానంద స్కూల్ వద్ద గజానన గణేష్ కమిటీ వారు ఏర్పాటుచేసిన పర్యావరణ గణేశుడు ఐదు రోజుల పాటు భక్తుల విశేష పూజలు అందుకున్న అనంతరం నేడు నిమజ్జనానికి బయలుదేరాడు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు లడ్డు వేలంపాట నిర్వహించారు. యునైటెడ్ స్టేట్స్ లో ఉండే పోచం రెడ్డి సందీప్ రెడ్డి విగ్రహాం ఖర్చు లక్ష పదివేల రూపాయలు సమకూర్చారని ఆయనకు కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. లడ్డు వేలం పాటలో పాల్గొన్న జాస్మిన్ భాను లక్ష ఆరువేల రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us