ఒంగోలులో జరగనున్న 28వ రాష్ట్ర సిపిఐ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నరసరావుపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా నాయకులు కాసా రాంబాబు రంగయ్య వెంకట్ నాయకత్వం వహించారు దశాబ్దాలుగా సిపిఐ పేదల కోసం పోరాడుతుందని ఎర్రజెండా మాత్రమే సమాజంలోని అన్ని వర్గాలకు అండగా నిలుస్తుంది అని పేర్కొన్నారు.