Download Now Banner

This browser does not support the video element.

సర్వేపల్లి: రాధాకృష్ణ అంత గొప్పోలు కావాలి : జనసేన సర్వేపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్

India | Sep 5, 2025
గిరిజన పిల్లలందరూ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంత గొప్ప వ్యక్తులు కావాలని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ సురేష్ నాయుడు ఆకాంక్షించారు. సర్వేపల్లి గ్రామంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆయన ఘనంగా నిర్వహించారు. గిరిజనులతో కలిసి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us