Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: గణేష్ నిమజ్జనంలో గోదావరిలో గల్లంతైన యువకుడు

Ramagundam, Peddapalle | Sep 6, 2025
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని నిమజ్జనానికి తరలిన గణనాథులు గోదావరిలో నిమజ్జనం చేస్తుండగా ఓ యువకుడు గోదావరిలో పడి గల్లంతయ్యాడు శనివారం జరిగిన తీరులో యువకుడి గోదావరిలో గల్లంతైన విషయంలో తెలుసుకున్న కుటుంబీకులు ఆందోళన చెందారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us