Download Now Banner

This browser does not support the video element.

జొన్నాడ వద్ద గోదావరిలో దూకిన వ్యక్తిని జాలర్లతో కలిసి కాపాడిన ఆలమూరు పోలీసులు

Kothapeta, Konaseema | Sep 13, 2025
ఆత్రేయపురం మండలం, లొల్ల గ్రామానికి చెందిన కుంపట్ల సత్యనారాయణ శనివారం జొన్నాడ వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన డీఎస్పీ ప్రదీప్తి ఆలమూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ఎస్సై తన సిబ్బందితో కలిసి జాలర్ల సహాయంతో పడవపై వెళ్లి, గోదావరిలో కొట్టుకుపోతున్న సత్యనారాయణను రక్షించారు. అనంతరం అతడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
Read More News
T & CPrivacy PolicyContact Us