Download Now Banner

This browser does not support the video element.

పిడుగురాళ్ల పట్టణం లో మొసలి కలకలం

India | Sep 8, 2025
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణం రజక కాలనీలో సోమవారం రాత్రి 10 గంటల సమయం లో 10 అడుగుల మొసలి ప్రత్యక్ష్యం అయిన సంఘటన చోటుచేసుకుంది. పెద్ద మొసలి కావడమ్ తో స్థానికులు భయబ్రాంతులకు గురైయ్యారు. మదుగు, చెట్ల పొదల్లో మొసలి ఉండటం తో స్థానికులు అటవీ శాఖకు అధికార్లకు సమాచారం ఇచ్చారు
Read More News
T & CPrivacy PolicyContact Us