Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: షాద్ నగర్ పీఏసీ ఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన

Ibrahimpatnam, Rangareddy | Sep 8, 2025
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని సోమవారం పిఎసిఎస్ కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం ఆందోళన కు దిగారు. ఉదయం నుంచి క్యూ లైన్ లో వేచి ఉన్నప్పటికీ సరిపడా యూరియా అందించడం లేదని గత కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొని ఉందని వాపోయారు. వెంటనే అధికారులు ప్రభుత్వ స్పందించి యూరియా కొరత తీర్చాలని పలువురు రైతుల డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us