Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామంలో భారీ వర్షానికి కూలిన,మట్టి మిద్దె, ప్రభుత్వం ఆదుకోవాలి బాధితుడు రాజేష్

India | Sep 12, 2025
ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామంలో శుక్రవారం మట్టి మిద్దె కూలిపోయింది. గ్రామానికి చెందిన అవులయన్న, ఆయన కుమారుడు రాజేష్ లు నివాసముంటున్న మట్టి మిద్దె భారీ వర్షాలకు కూలిపోవడంతో నిరాశ్రయులయ్యారు. ఈ సందర్భంగా బాధితుడు రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వం తమను కనికరించి ఆర్థిక సాయం అందజేయాలని, ఇంటి స్థలాన్ని, బిల్డింగ్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us