Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: కలువ పువ్వుల కోసం కాలువలోకి దిగి వ్యక్తి మృతి, కొంతమూరులో ఘటన

India | Aug 27, 2025
కొంతమూరు గ్రామానికి చెందిన వంక త్రిమూర్తులు అనే వ్యక్తి కాలువలోకి దిగి కలువు పువ్వులు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వినాయక చవితి సందర్భంగా కలువ పూలు కోసం దిగాడు అని స్థానికులు తెలియజేస్తున్నారు కాలుజారి పడటంతో మునిగిపోయి మృతి చెందినట్లు తెలిపారు, స్థానికులు దేహాన్ని బయటకు తీశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us