Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: మురళి నగర్ లోని వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు

India | Aug 30, 2025
విశాఖ మురళి నగర్ వైభవ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న పౌర విమానాయ శాఖామంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్వామివారిని దర్శించుకోవడం మనసు ప్రశాంతంగా ఉందని.. త్వరలో కుటుంబ సమేతంగా వస్తానని ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు.. ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us