Download Now Banner

This browser does not support the video element.

భీమడోలు కోర్టు లోక్ అదాలత్ కార్యక్రమం

Eluru Urban, Eluru | Sep 13, 2025
రాజీమార్గం ద్వారా కేసుల సత్వర పరిష్కారానికి లోక్అదాలత్ సహకరిస్తుందని భీమడోలు కోర్టు న్యాయమూర్తి ఎస్ ప్రియదర్శిని నూతక్కిఅన్నారు. భీమడోలు న్యాయస్థానం ఆవరణలో శనివారం లోక్అదాలత్ కార్యక్రమాన్ని న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా భీమడోలు, ద్వారకాతిరుమల, దెందులూరు పోలీస్ స్టేషన్ ల పరిధిలో నమోదయిన 75కేసులను సాయంత్రం 4గంటలు వరకు రాజీమార్గంలో పరిష్కారం చేసారు. ఈమేరకు 53క్రిమినల్ కేసులు, 10సివిల్ కేసులు, 5ఎంసీ, డీవీసీ కేసులు అదేవిధంగా 7 చెక్కులకు సంబంధించి కేసులు రాజీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us