Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో ఓ టీవీ రిపోర్టర్ అబ్దుల్ ఖలీల్ గుండెపోటుతో మృతి, పలువురు సంతాపం

Yerragondapalem, Prakasam | Sep 7, 2025
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లోని ఓ టీవీ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ ఖలీల్ శుక్రవారం గుండెపోటు గురయ్యారు. వెంటనే గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. మండలంలో అబ్దుల్ ఖలీల్ రిపోర్టర్ గా ఎంతో చురుకుగా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us