Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: మంత్రివర్గంలో ముస్లింలకు చోటు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ: బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్

Vikarabad, Vikarabad | Sep 13, 2025
మంత్రివర్గంలో ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ చోటు ఇవ్వలేదని బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు శనివారం వికారాబాద్ పట్టణం లోని బి ఆర్ ఎస్ భవన్ జిల్లా పార్టీ కార్యాలయంలో మండలంలోని గ్రామాల టిఆర్ఎస్ పార్టీ ఎస్టీ మరియు మైనార్టీ విభాగ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు
Read More News
T & CPrivacy PolicyContact Us