Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో పురోగతి సాధించిన పోలీసులు

Medchal, Medchal Malkajgiri | Sep 12, 2025
కూకట్పల్లిలో వ్యాపారి భార్య రేణు అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఒక ప్రత్యేక బృందం నిందితుల కోసం ఝార్ఖండ్ కు వెళ్ళింది. కాగా నిందితులు హర్ష, రోషన్ రేణు హత్యానంతరం వాడిన స్కూటీని హఫీజ్ పేట రైల్వే స్టేషన్ వద్ద వదిలి వెళ్ళినట్లు గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us