Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: జిల్లా కేంద్రంలోని నట్ రాజ్ ఫీడర్ లో ఉన్న విద్యుత్ స్తంభాలు మార్చేందుకు సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం: డీఈ నాగరాజు

Nirmal, Nirmal | Aug 24, 2025
నిర్మల్ జిల్లా కేంద్రంలోని నట్ రాజ్ ఫీడర్ లో ఉన్న విద్యుత్ స్తంభాలు మార్చేందుకు సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డిఈ నాగరాజు ఆదివారం తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు బహుబలి టవర్, భాగ్యనగర్, మదీనకాలని, ఇంద్రనగర్, శాస్త్రీనగర్, గొల్లపేట్ ఏరియాలో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు ఆయా కాలనీలకు చెందిన వినియోదారులు సహకరించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us