మద్దికేర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో బొమ్మనపల్లి సచివాలయ పంచాయతీ సెక్రటరీ మంజునాథ్, సచివాలయం-3 మహిళా పోలీస్ రాజేశ్వరి సోమవారం ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడేళ్ల నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. చివరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఒక్కటయ్యారు.