Download Now Banner

This browser does not support the video element.

అఖిలభారత మేయర్ల సదస్సులో పాల్గొన్న అనంతపురం నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం

Anantapur Urban, Anantapur | Sep 2, 2025
హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ లో జరిగిన అఖిలభారత మేయర్ల సదస్సులో అనంతపురం నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల గురించి ప్రధానంగా చర్చించారు. నగరంలో నీటి వసతి మరుగుదొడ్లు కాలువల నిర్మాణం తదితర అంశాలను వారు వివరించారు. అనంతపురం నగర మేయర్ కు అఖిలభారత మేయర్ల సదస్సులో అవకాశం దొరకడంపై హర్షం వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us