Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: కమలాపురం : పాపాగ్ని నది వద్ద కొత్తగా నిర్మించిన వంతెనపై రాకపోకలు ప్రారంభం

India | Aug 28, 2025
కడప జిల్లా కమలాపురం మండలంలోని పాపాగ్ని నదిపై నూతనంగా నిర్మించిన వంతెనపై గురువారం నుంచి అధికారులు రాకపోకలను ప్రారంభించారు. గత నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన భారీ వరదలకు పాత వంతెన కొట్టుకుపోవడంతో అధికారులు అదే స్థానంలో నూతన వంతెనను నిర్మించారు.దీంతో నేటి నుండి వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us