This browser does not support the video element.
టిటిడి ప్రాణదానం ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం
India | Sep 4, 2025
టీటీడీలోని ప్రాణదానం ట్రస్టుకు భారీ విరాళం గురువారం అందింది. బురుగుపల్లి రవికుమార్ దంపతులు ఒక కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు తిరుమలలో టీటీడీ చైర్మన్ వీఆర్ నాయుడు ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళం డిడిని అందజేశారు దాత రవికుమార్ దంపతులను చైర్మన్ అభినందించారు.