Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: రాచపల్లి గ్రామంలోని వరి తెగుళ్ల గురించి రైతులకు సలహాలు సూచనలు అందజేసిన మండల వ్యవసాయ అధికారి నర్సింహులు

Singanamala, Anantapur | Aug 22, 2025
రాచపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో మెలికలు పాటిస్తేనే అధిక దిగుబడులు సాధించుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి నర్సింహులు తెలిపారు. అనంతరం రైతులకు తెగులు నివారణ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సలహాలు సూచనలను అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us