బాపట్ల పట్నంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ వెంకట మురళి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆకాశంగా తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న స్టాక్ రికార్డులను పరిశీలించిన కలెక్టర్ ప్రస్తూ ఉన్న స్టాకు ఇండెంట్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రోమోర్ దుకాణం నుంచి ఆర్ఎస్క్ కేంద్రాలకు సకాలంలో ఎరువులు పంపిణీ చేయాలని సూచించారు.