Download Now Banner

This browser does not support the video element.

కోడుమూరు: పులకుర్తిలో తండ్రి హత్య కేసులో కొడుకును రిమాండ్ తరలించిన పోలీసులు

Kodumur, Kurnool | Sep 5, 2025
కోడుమూరు మండలంలోని పులకుర్తి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున తండ్రి రామాచారిని తల, ముఖంపై రోకలితో కొట్టి చంపిన కొడుకు వీర సాయిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య వీరుపాక్షమ్మ ఫిర్యాదు మేరకు సీఐ తబ్రేజ్ కేసు విచారణ చేసినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us