Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్లో వినాయక మండపాల నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్

India | Aug 25, 2025
పెద్దవడుగూరు మండలంలో తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ సోమవారం పర్యటించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో వినాయక చవితి వేడుకలపై నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. వినాయక చవితి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకోవాలని కోరారు. ఘర్షణలకు వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us