Download Now Banner

This browser does not support the video element.

చల్లగుండ్ల గ్రామంలో తమ పొలంలోకి చెరువు నీరు చేరిందంటూ ఓ మహిళ ఆవేదన

Sattenapalle, Palnadu | Aug 15, 2025
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజక వర్గం నకరికల్లు మండలం చీమలమర్రి గ్రామపంచాయతీ పరిధిలోని చెరువు నీరు బయటకు వెళ్లే మార్గానికి పలువురు అడ్డుకట్ట వేయడంతో చల్లగుండ్ల గ్రామ పరిసరాల్లోని సుమారు 40 ఎకరాల పొలాల్లోకి నీరు చేరిందని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు నూర్జహాన్ బి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మాట్లాడుతూ తన పొలంలో వేసిన వరి నారుమడులు నేటి మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలంటూ ఆమె కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us