Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: లక్ష్మణ్ చందా మండలం మునిపెల్లి గ్రామం వద్ద గోదావరిలో చిక్కుకున్న 200 గేదెలను కాపాడాలంటూ రైతు ఆవేదన.

Nirmal, Nirmal | Aug 31, 2025
లక్ష్మణ్ చందా మండలం మునిపెల్లి గ్రామం వద్ద గోదావరినది అవతలి వైఫు చిక్కుకున్న తమ 200ల గేదెలను కాపాడాలంటూ రైతు వేడుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం గోదావరి అవతలి వైపుకు మేత కోసం తమ గేదెలను తీసుకెళ్లమని, భారీ వర్షం కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో తమ గేదెలు అవతలి వైపే చిక్కుకున్నయని వాపోయారు.ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధికారులకు గేదెల కాపరిని కాపాడరని కానీ తమ గేదేలు మాత్రము అక్కడే ఉన్నాయన్నారు. అయితే ప్రాజెక్టు అధికారులు నీటి ప్రవాహాన్ని కొంచెం తగ్గిస్తే తమ గేదెలు ఎలాగైనా ఒడ్డుకు తెచ్చుకుంటామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us