Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: ఓర్వకల్లు మండలం లో వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : MPDO శ్రీనివాసులు

India | Sep 13, 2025
ఓర్వకల్లు మండలం వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలవి ఎంపీడీవో శ్రీనివాసులు సూచించారు. శనివారం ఓర్వకల్లులో ఆయన మాట్లాడుతూ వర్షకాలం కారణంగా డెంగీ, మలేరియా, విష జ్వరాల వ్యాప్తి చెందే అవకాశం ఉందని, నివారణకు ఓర్వకల్లు మండల ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. దోమల నివారించేందుకు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us