Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి: జిల్లా కేంద్రంలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

Vikarabad, Vikarabad | Mar 6, 2024
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని వికారాబాద్ ఎమ్మెల్యే, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో మహాశివరాత్రి పురస్కరించుకొని శివ లింగాలతో ప్రధాన రోడ్డుపై శోభాయాత్ర నిర్వహించారు. మహాశివుడి కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us