Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: ఆమదాలవలస పట్టణంలో పలు ఎరువుల గోడౌన్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ సీఐ సంతోష్ కుమార్

Srikakulam, Srikakulam | Sep 6, 2025
ఆమదాలవలస పట్టణంలో శనివారం పలు ఎరువుల గోడౌన్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ సంతోష్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఎరువుల దుకాణాలపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు అందించాలి అన్నారు. మండల వ్యవసాయాధికారి మెట్ట మోహన్ రావు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us