Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: ఎఫ్ సి ఐ కి అప్పగించాల్సిన సీఎంఆర్ బియ్యం సకాలంలో అందించాలన్న వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కిమ్యా నాయక్

Wanaparthy, Wanaparthy | Sep 2, 2025
మంగళవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో గల లక్ష్మీ అగ్రోటెక్ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ ఈ సందర్భంగా ఎఫ్సిఐ కి అప్పగించాల్సిన సీఎం సకాలంలో అందజేయాలని ఆదేశాలిచ్చారు. 2024 25 సీజన్ కు సంబంధించిన బియ్యాన్ని గడువులోగా అందజేయాలని వేగవంతంగా పనులు జరిగేలా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us