Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి దరఖాస్తు చేయాలి: సదాశివపేట ఎంఈఓ శంకర్

Sangareddy, Sangareddy | Aug 30, 2025
సదాశివపేట మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి సెప్టెంబర్ 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సదాశివపేట ఎంఈఓ శంకర్ సూచించారు. శనివారం సదాశివపేట ఎమ్మార్సీ కార్యాలయంలో జరిగిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పురస్కారానికి ఆరు విభాగాల్లో 20 ప్రశ్నలకు సమాధానాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us