Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: నియోజకవర్గంలో రూ.6.48 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు MLA గౌరు చరిత రెడ్డి చేతుల మీదుగా పంపిణీ

India | Aug 26, 2025
పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరిత రెడ్డి సుమారుగా రూ.6,48,599 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంగళవారం కల్లూరు అర్బన్ పరిధిలోని మాధవి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని గడ్డం సురేష్, వంగాల వెంకటేశ్వరమ్మ, ఎల్లమ్మ చైల్డ్ సహా 11 మంది లబ్ధిదారులకు ఈ సహాయం అందించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us