Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: విద్యతోనే సంపూర్ణ దేశాభివృద్ధి సాధించవచ్చు: శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్

Srikakulam, Srikakulam | Sep 8, 2025
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... విద్యతోనే సంపూర్ణ దేశ అభివృద్ధి సాధించ వచ్చని అన్నారు. విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించవచ్చని, బడి ఈడు పిల్లలు కచ్చితంగా బడిలో ఉండే విధంగా బాధ్యతలు తీసుకోవాలన్నారు. దొంగలు ఎత్తుకు పోలేని ధనం విద్య ఒక్కటే అని కొనియాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us