Download Now Banner

This browser does not support the video element.

పుట్టపర్తిలో లడ్డూను దక్కించుకున్న వృద్ధురాలు తిరుపాలమ్మ

Puttaparthi, Sri Sathyasai | Aug 30, 2025
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సమాధి రోడ్డులో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూను కమిటీ సభ్యులు శనివారం మధ్యాహ్నం వేలం వేశారు. ఈ సందర్భంగా తిరుపాలమ్మ అనే వృద్ధురాలు రూ.70వేలకు లడ్డూను దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రతి ఏడాది పట్టణంలో ఏదో ఒక గణనాథుడి లడ్డూ వేలంలో పాల్గొని కైవసం చేసుకుంటున్నారని స్థానికులు తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు ఆమెను పూలమాలలతో సత్కరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us