Download Now Banner

This browser does not support the video element.

రాయచోటి సంబేపల్లి మండలం టిడిపి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

Rayachoti, Annamayya | Sep 5, 2025
రాయచోటి సంబేపల్లి మండలం లో గ్రామ అగ్రహరానికి చెందిన టిడిపి కార్యకర్త రంగం సబ్ ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించడంతో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కష్ట సమయంలో కుటుంబానికి అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చిన తనను సంప్రదించాలని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us