Download Now Banner

This browser does not support the video element.

మాచర్ల పట్టణం లో బేకరీ ఫుడ్ లో పురుగులు ఉన్నాయంటూ ఓ వ్యక్తి ఆరోపణ

Macherla, Palnadu | Aug 28, 2025
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్ సెంటర్లోని ఓ బేకరీలో ఆర్డర్ చేసిన వంటకాలలో బూజు పట్టి పురుగులు కనిపించాయని ఓ కొనుగోలుదారు గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆరోపించారు. ఈ విషయమై షాపులను వారిని ప్రశ్నించగా సిబ్బంది అది ఏడు రోజులనాటి ఆహారం అని చెప్పడంతో వినియోగదారుల ఆశ్చర్యానికి గురైయ్యమన్నారు. చిన్నపిల్లలు ఇవి తింటే ప్రాణాలకు ప్రమాదం అని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us