Download Now Banner

This browser does not support the video element.

గద్వాల్: దివ్యాంగులకు పెంచిన పింఛన్ ఇవ్వాలంటూ కలెక్టరేట్ గేటు ముందు ధర్నా చేపట్టిన దివ్యాంగులు

Gadwal, Jogulamba | Sep 8, 2025
రాష్ట్రంలో దివ్యాంగులు, వృద్ధుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు వారి సమస్యలు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం గద్వాల కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న దివ్యాంగులకు మద్దతు ప్రకటించారు. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్ధులకు రూ.4 వేలు పింఛన్ ఇస్తామని రెండేళ్లు గడిచినా నేటికి పెంచలేదన్నారు. అమలు చేయని హామీలతో ఎవరికి ప్రయోజనం అని ప్రశ్నించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us