యాదాద్రి భువనగిరి జిల్లా: రాయగిరి సర్వీస్ రోడ్డుపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. భువనగిరి వైపు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. అని స్థానికులు తెలిపారు స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుని 108 లో ఆసుపత్రికి తరలించారు.