Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: ఉస్మానియా యూనివర్సిటీని పసుపు నీళ్లతో శుద్ధి చేసి నిరసన తెలిపిన విద్యార్థి నాయకులు

Medchal, Medchal Malkajgiri | Aug 25, 2025
ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ భవనాలు, అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అనంతరం విద్యార్థి నాయకులు నిరసన తెలిపారు. సీఎం సమస్యలను పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల్లో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఠాగూర్ ఆడిటోరియం పరిసరాలను పసుపు నీళ్లతో శుద్ధి చేసిన విద్యార్థులు తమ నిరసనలు తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us