Install App
vijaypalusa
This browser does not support the video element.
నాగర్ కర్నూల్: అచ్చంపేటలో ఆర్టీసీ బస్టాండ్ ముందు అర్ధాంతరంగా నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలంటూ బిజెపి ధర్నా
Nagarkurnool, Nagarkurnool | Aug 24, 2025
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ కేంద్రాల్లో ఆదివారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ ముందు రాస్తారోకో నిర్వహించారు. బస్టాండ్ ముందు రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!