Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న వృద్ధుడు చికిత్స పొందుతూ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో మృతి

India | Sep 12, 2025
రాజమండ్రిలో ఈనెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. రాజమండ్రి నుంచి కొవ్వూరు సైకిల్పై వస్తుండగా గామన్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలు పాలైన అతడిని స్థానికులు అంబులెన్స్ లో ఒక ఊరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చక గురువారం రాత్రి మృతి చెందినట్లు సీఐ విశ్వం తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us