Download Now Banner

This browser does not support the video element.

డోర్నకల్: డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రనాయక్ పెరు కరారు ,దండు మైసమ్మతల్లిని కుటుంబంతో దర్శించుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే

Dornakal, Mahabubabad | Jun 8, 2025
డిప్యూటీ స్పీకర్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పేరు ఖరారు చేయడంతో, ఈరోజు సూర్యాపేట జిల్లాలోని ప్రసిద్ధ శక్తిపీఠమైన దండు మైసమ్మ తల్లిని, తన సతీమణి ప్రమీల తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తానని, ప్రజల ఆశీర్వాదంతోనే తనకి స్థానం లభించిందని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us